కరోనా లక్షణాలతో వెళ్తే.. మందులు రాసి పంపారు!
ఇండోర్‌:  ప్రాణాంతక వైరస్‌ కట్టడిలో మధ్యప్రదేశ్‌ వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి నామమాత్రపు చికిత్స అందించడంతోపాటు.. అవసరానికి అంబులెన్స్‌ ఇవ్వలేకపోయారు. దాంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచారు. వివరాలు.. కోవిడ్‌ కంటై…
పెళ్లి జంటకూ నో పర్మిషన్‌!
శ్రీకాకుళం : ఇటీవల వివాహాలు చేసుకున్న నూతన వధూవరులకూ కరోనా ఎఫెక్ట్‌ తప్పడం లేదు. హిందూ ఆచార సంప్రదాయాలు ప్రకా రం కొత్త జంటలు అత్తారింటికి, కన్నవారింటికి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్‌ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రాజాంలో కట్టుదిట్ట చర్యలను చేపడుతున్న…
వ్యాపారం కంటే...ప్రాణాలు ముఖ్యం
నర్సీపట్నం:  కరోనా వైరస్‌  ప్రభావం కారణంగా..ఇందిరా మార్కెట్‌లో దుకాణాలను  వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యాపారులు సహకరించాలని ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి, ఏఎస్పీ వై.రిషాంత్‌రెడ్డి కోరా రు. ఇందిరా మార్కెట్‌ ప్రస్తుత పరిస్థితుల్లో అ నువు కానందున వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టేం…
కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సాయం
న్యూఢిల్లీ :   మానవాళిని మనుగుడకే పెను సవాలుగా పరిణమించిన  కరోనా (కోవిడ్-19) వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పంజా విసిరింది. సంక్షోభం దిశగా పయనిస్తున్న ఈ ఉపద్రవం నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు కకావికలమవుతున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతపై పలు చర్యలతో పాటు,  ఉపశమన చర్యల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క…
ఆ హోటల్లో ట్రంప్‌ విడిది.. ఒక రాత్రి ఖర్చు..
న్యూఢిల్లీ :  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ కు ఘన స్వాగతం పలకడానికి దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అగ్రజుని హోదాకు తగ్గట్లు మార్పు చేర్పులతో ఆకట్టుకునేలా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ట్రంప్‌ భారత్‌ రాక సందర్బంగా ఆయనకు సంబంధించిన ప్రతీ వార్త వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ట్రంప్‌ దంప…
విందు: ట్రంప్‌ మెనూలోని వంటకాలివే!
న్యూఢిల్లీ:  తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘనమైన విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న విందులో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. అదే విధంగా ట…